టిక్కెట్పై తలసాని: తీగల మీసం మెలేశారు (పిక్చర్స్)
హైదరాబాద్: గ్రేటర్ పైన తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎగరాలని ఆ పార్టీ నేత, హైదరాబాదు నగరానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు.
గ్రేటర్ పార్టీ సమావేశం జరిగింది. సభ్యత్వ నమోదే పనితీరుకు గీటు రాయి అని, జీహెచ్ఎంసీ పైన తెరాస జెండా ఎగరాలని సీనియర్ నేత, పార్టీ సెక్రటరి కే కేశవ రావు అన్నారు.
సభ్యత్వ నమోదులో పని తీరును బట్టి గ్రేటర్ ఎన్నికల్లో టిక్కెట్లు ఉంటాయని వారు చెప్పారు. ఇక నుండి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
తెరాస
తెరాస సభ్యత్వ నమోదే నాయకుల పనితీరుకు గీటురాయి అని, కార్యకర్తలే పార్టీకి రథసారథులు అని తెరాస నాయకులు గురువారం అన్నారు.
తెరాస
కేసీఆర్ కలలు గంటున్న విశ్వనగర కల సాకారం అవుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరి కే కేశవ రావు చెప్పారు.
తెరాస
తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభఇంచనున్ నేపథ్యంలో తెలంగాణ భవన్లో గ్రేటర్ నేతలు, కార్యకర్తలు భేటీ అయ్యారు. ఈ భేటడీలో తీగల మీసాలు మెలేస్తున్న పద్మారావు.
తెరాస
గ్రేటర్ పైన తెలంగాణ రాష్ట్ర సమితి జెండా ఎగరాలని ఆ పార్టీ నేత, హైదరాబాదు నగరానికి చెందిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం అన్నారు.
తెరాస
గ్రేటర్ పార్టీ సమావేశం జరిగింది. సభ్యత్వ నమోదే పనితీరుకు గీటు రాయి అని, జీహెచ్ఎంసీ పైన తెరాస జెండా ఎగరాలని సీనియర్ నేత, పార్టీ సెక్రటరి కే కేశవ రావు అన్నారు.
తెరాస
సభ్యత్వ నమోదులో పని తీరును బట్టి గ్రేటర్ ఎన్నికల్లో టిక్కెట్లు ఉంటాయని వారు చెప్పారు. ఇక నుండి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.