సోషల్ మీడియాలో నాది, నా కూతురు ఫోటో పెట్టి ప్రచారం: కెకె
శంషాబాద్ ప్రాంతంలో తనకు సెంటు భూమి కూడా లేదని టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు ఆదివారం స్పష్టం చేశారు. తాను, తన కుమార్తె కలిసి శంషాబాద్లో దిగిన ఫోటో చూపించి, భూమి కొన్నట్లుగా ఆరోపించడం విడ్డూరమన్నారు.
హైదరాబాద్: శంషాబాద్ ప్రాంతంలో తనకు సెంటు భూమి కూడా లేదని టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు ఆదివారం స్పష్టం చేశారు. తాను, తన కుమార్తె కలిసి శంషాబాద్లో దిగిన ఫోటో చూపించి, భూమి కొన్నట్లుగా ఆరోపించడం విడ్డూరమన్నారు.
దండుమైలారం గ్రామంలో మాత్రం భూములు కొనుగోలు చేసిన మాట వాస్తవమేనని తెలిపారు. శంషాబాద్ ప్రాంతంలో తనతో పాటు తన కుమార్తె ఫోటో పెట్టి కొందరు మీడియాలో వార్తలు రాశారన్నారు. కొందరు కావాలనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.

దండుమైలారంలో భూముల కొనుగోలు ఒప్పదం 2013లో జరిగిందని, అప్పుడు తాను కాంగ్రెస్ ఎంపీగా ఉన్నానని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ఆధారంగా అన్ని పత్రాలను పరిశీలించిన తర్వాతనే తాము దండుమైలారంలో భూములు కొన్నామన్నారు.
More From
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications