షాక్: విమానం ఎక్కించుకొనేది లేదన్న ట్రూజెట్, వెనుదిరిగిన జెసి దివాకర్రెడ్డి
అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జెసి దివాకర్రెడ్డిని తమ విమానంలో ప్రయాణించేందుకు ట్రూజెట్ ఎయిర్లైన్స్ నిరాకరించింది. మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించబోమంటూ ఆ విమానాయాన సిబ్బంది జెసికి స్పష్టం చేశారు.
హైదరాబాద్: అనంతపురం పార్లమెంట్ సభ్యుడు జెసి దివాకర్రెడ్డిని తమ విమానంలో ప్రయాణించేందుకు ట్రూజెట్ ఎయిర్లైన్స్ నిరాకరించింది. మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించబోమంటూ ఆ విమానాయాన సిబ్బంది జెసికి స్పష్టం చేశారు.
శంషాబాద్ విమానాశ్రయం నుండి విజయవాడకు వెళ్ళేందుకు జెసిదివాకర్రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆదివారం నాడు ఉదయం వచ్చారు. అయితే ఆయన ట్రూజెట్ విమానంలో విజయవాడ వెళ్ళాల్సి ఉంది. ఈ మేరకు ఆయన టిక్కెట్టు కూడ బుక్ చేసుకొన్నాడు.

మీపై నిషేధం ఉన్న కారణంగా అనుమతించలేమంటూ ట్రూజెట్ సిబ్బంది ఆయనను ట్రూజెట్ విమానంలో ప్రయాణీంచేందుకు నిరాకరించారు.దీంతో ఆయన చేసేదేమీలేక వెనుదిరిగారు.
ఇటీవల విశాఖపట్టణంలో ఆయన విమానాశ్రయసిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనతో పలు విమానాయానసంస్థలు ఆయనపై నిషేధాన్ని విధించాయి.
More From
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications