పోకిరీకి టీవీ చానళ్లో పని చేస్తున్న యువతి చెప్పు దెబ్బలు
హైదరాబాద్: మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించిన పోకిరీకి చెప్పుదెబ్బలతో బుద్ధి చెప్పిన ఓ యువతి స్థానికుల సహకారంతో పోలీసులకు అప్పగించిన సంఘటన గురువారంనాడు హైదరాబాదులో జరిగింది. కూకట్పల్లికి చెందిన అజారుద్దీన్ వెల్డర్గా పని చేస్తున్నాడు.
బంజారాహిల్స్లోని ఓ న్యూస్ ఛానల్లో పని చేస్తున్న ఓ యువతి గురువారం మరో సహ ఉద్యోగితో కలిసి తన వాహనం పైన హైటెక్ సిటీ నుంచి కూకట్ పల్లి మీదుగా బాలానగర్ వెళ్తున్నారు. కేపీహెచ్బీ కాలనీ సమీపంలో అజారుద్దీన్ వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని బైక్ పైన అనుసరించాడు.

ఆమెను అసభ్యకరమైన వ్యాఖ్యలతో వేధించాడు. ఇబ్బంతి సృష్టించాడు. దీంతో సదరు యువతి షీ బృందానికి సమాచారం ఇచ్చింది. ఆమె అతనిని చెప్పుతో కొట్టింది.
స్థానికుల సహకారంతో పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఛానల్లో ఉద్యోగినిగా పని చేస్తున్న ఆ యువతి పేరు జ్యోత్స్న. అజారుద్దీన్ ఆమె పట్ల అసభ్య వ్యాఖ్యలతో పాటు గిల్లే ప్రయత్నం కూడా చేశాడు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications