పోకిరీకి టీవీ చానళ్లో పని చేస్తున్న యువతి చెప్పు దెబ్బలు
హైదరాబాద్: మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించిన పోకిరీకి చెప్పుదెబ్బలతో బుద్ధి చెప్పిన ఓ యువతి స్థానికుల సహకారంతో పోలీసులకు అప్పగించిన సంఘటన గురువారంనాడు హైదరాబాదులో జరిగింది. కూకట్పల్లికి చెందిన అజారుద్దీన్ వెల్డర్గా పని చేస్తున్నాడు.
బంజారాహిల్స్లోని ఓ న్యూస్ ఛానల్లో పని చేస్తున్న ఓ యువతి గురువారం మరో సహ ఉద్యోగితో కలిసి తన వాహనం పైన హైటెక్ సిటీ నుంచి కూకట్ పల్లి మీదుగా బాలానగర్ వెళ్తున్నారు. కేపీహెచ్బీ కాలనీ సమీపంలో అజారుద్దీన్ వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని బైక్ పైన అనుసరించాడు.

ఆమెను అసభ్యకరమైన వ్యాఖ్యలతో వేధించాడు. ఇబ్బంతి సృష్టించాడు. దీంతో సదరు యువతి షీ బృందానికి సమాచారం ఇచ్చింది. ఆమె అతనిని చెప్పుతో కొట్టింది.
స్థానికుల సహకారంతో పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఛానల్లో ఉద్యోగినిగా పని చేస్తున్న ఆ యువతి పేరు జ్యోత్స్న. అజారుద్దీన్ ఆమె పట్ల అసభ్య వ్యాఖ్యలతో పాటు గిల్లే ప్రయత్నం కూడా చేశాడు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications