నాగం రాజీనామా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే, బీజేపీకి వచ్చిన నష్టమేం లేదు: లక్ష్మణ్
హైదరాబాద్: తెలంగాణ సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డి బీజేపీకి రాజీనామా చేయడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. గురువారం తెలంగాణ బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు మెయిల్ ద్వారా నాగం జనార్దన్ రెడ్డి తన రాజీనామా లేఖను పంపించారు. ఈ విషయంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తాము పార్టీ సంప్రదాయాలకు భిన్నంగా ఆయనకు పార్టీలో సముచిత స్థానం కలిపించామని చెప్పారు.

కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాగం పార్టీని వీడారని లక్ష్మణ్ తేల్చేశారు. టీఆర్ఎస్ అవినీతిపై బీజేపీ పోరాడడం లేదంటూ నాగం జనార్ధన్ రెడ్డి చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని లక్ష్మణ్ అన్నారు.
తాము టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి కార్యక్రమాలపై పోరాటానికి కమిటీ వేసి.. దానికి నాగం జనార్దన్ రెడ్డిని ఛైర్మన్గా నియమించామని, అయినప్పటికీ నాగం చేసిన పోరాటం ఏమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
-
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications