అన్నాడీఎంకే పార్టీని నడిపించండి: శశికళను కలిసిన విజయశాంతి
దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళను శనివారం నాడు ప్రముఖ సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి కలిశారు.
హైదరాబాద్/చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళను శనివారం నాడు ప్రముఖ సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి కలిశారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్లో చిన్నమ్మతో సమావేశమయ్యారు.

అన్నాడీఎంకే పార్టీని ముందు ఉండి నడిపించాలని ఈ సందర్భంగా శశికళను విజయశాంతి కోరారు. అంతకుముందు మెరీనా బీచ్ ఒడ్డున ఉన్న జయలలిత సమాధిని విజయశాంతి దర్శించుకున్నారు. పూలమాల వేసి నివాళులు అర్పించారు. జయలలిత మృతి తీరని లోటు అన్నారు.
కాగా, జయలలిత ఈ నెల 5వ తేదీన రాత్రి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె మృతి అనంతరం ప్రస్తుతం అనధికారికంగా పార్టీ పగ్గాలు శశికళ చేతుల్లోకి వచ్చాయి. త్వరలో ఆమెను పార్టీ చీఫ్గా ప్రకటించనున్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications