కసాయి తల్లి: ఆడపిల్ల పుట్టిందని మురికికాల్వలో పారేసింది, పీక్కుతిన్న పందులు!
నల్గొండ: తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా దేవరకొండలో దారుణం జరిగింది. ఆడపిల్ల పుట్టిందని ఓ తల్లి పసిబిడ్డను డ్రెయినేజీలో పడేసిన సంఘటన సోమవారం నాడు స్థానికంగా సంచలనం సృష్టించింది.
దేవరకొండలో ఓ మహిళకు ఆడపిల్ల జన్మించింది. ఆడపిల్ల పుట్టడంతో కసాయి తల్లి ఆ పసిగుడ్డును మురికి కాలువలో పడేసింది. పసిగుడ్డును పందులు పీక్కు తింటుండగా స్థానికులు గమనించారు. వెంటనే రక్షించే ప్రయత్నం చేశారు.

వివాహిత ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా జగిత్యాలలో కుటుంబ కలహాలత ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. జగిత్యాలలోని విద్యానగర్కు చెందిన శ్రీనివాస్కు జాఫ్తాపురం గ్రామానికి చెందిన సుధారాణితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
శ్రీనివాస్ ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. సుధారాణి స్థానికంగా ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. అత్తామామలతో కలిసి ఉంటోంది. కొన్ని రోజులుగా కుటుంబంలో తగాదాలు జరుగుతున్నాయి. దీంతో ఆదివారం రాత్రి సుధారాణి ఉరేసుకుంది.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications