రెండోసారి లేఖ విసిరాడు: కోర్టు వద్ద మళ్లీ యాసిన్ భత్కల్ హల్చల్
హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ మంగళవారం నాడు మరోసారి కోర్టు ప్రాంగణంలో హల్ చల్ సృష్టించాడు. ఈ రోజు భత్కల్ సహా ఐదుగురిని పోలీసులు రంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు.

ఈ సమయంలో యాసిన్ భత్కల్ కోర్టు ఆవరణలో లేఖ విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ లేఖను స్వాధీనం చేసుకున్నారు. లేఖలో ఏం రాశాడన్నది తెలియరాలేదు. ప్రస్తుతం ఆ లేఖ పోలీసుల వద్ద ఉంది.
ఇండియన్ ముజాహిదీన్ సంస్థ సహ వ్యవస్థాపకుడు అయిన భత్కల్ ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాడనే విషయమై తెలియాల్సి ఉంది. కాగా, యాసిన్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పెద్ద కుట్ర చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

యాసిన్ భత్కల్ను జూలై 9వ తేదీన రంగారెడ్డి జిల్లా కోర్టు వద్ద హంగామా చేశాడు. అతను ఆ రోజు గులాబీ పువ్వుతో హాజరయ్యాడు. జడ్జి ఎధుట గులాబీతో హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు జూలై 7వ తేదీన భత్కల్ లేఖ విసిరాడు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications