రోజానే తొలుత పరిచయం చేసిన జగన్, షి ఈజ్ డేరింగ్ అని వెంకయ్య
వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా విషయమై మీడియాలో ఇటీవల విభేదాలు అంటూ వార్తలు వచ్చాయి. రోజా తీరుతో జగన్ విసిగిపోయారని, ఆమెకు క్లాస్ పీకారని ప్రచారం జరిగింది.
హైదరాబాద్: వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా విషయమై మీడియాలో ఇటీవల విభేదాలు అంటూ వార్తలు వచ్చాయి. రోజా తీరుతో జగన్ విసిగిపోయారని, ఆమెకు క్లాస్ పీకారని ప్రచారం జరిగింది.
అంతేకాదు, రోజా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలో చేరుతారని కూడా పుకార్లు వచ్చాయి. అయితే, వీటన్నింటిని రోజా కొట్టి పారేశారు. తలాతోక లేని జనసేనలో తాను ఎందుకు చేరుతానని ఆ తర్వాత చెప్పారు.
అయితే, జగన్ - రోజాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని తాజాగా ఓ సంఘటనతో అర్థమవుతోందంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరఫున పోటీ చేస్తున్న రాంనాథ్ కోవింద్ హైదరాబాద్ వచ్చారు.

హోటల్లో వైసిపి నేతలతో కోవింద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ ఆయనకు తొలుత రోజానే పరిచయం చేశారు.
ఇంకో విషయం ఏమంటే.. రోజాను కోవింద్కు పరిచయం చేస్తున్న సమయంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఈమె డేరింగ్ అండ్ డాషింగ్ యాక్టివ్ వుమెన్ ఇన్ పాలిటిక్స్ అని వ్యాఖ్యానించారట.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications