ఆ ఐదుగురు విద్యార్థులు సేఫ్, ఆగ్రాలో ప్రత్యక్షం, పోలీసుల అదుపులో స్టూడెంట్స్
పదో తరగతి విద్యార్థుల మిస్సింగ్ తిరుపతిలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఆ విద్యార్థుల ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. వారిని పోలీసులు ఆగ్రా సమీపంలో గుర్తించారు. ప్రస్తుతం వారు ఉత్తరప్రదేశ్ పోలీసుల అదుపులో ఉన్నారని తెలిసింది. వారు క్షేమంగా ఉన్నారని తెలిసి.. పేరంట్స్ రిలాక్స్ అయ్యారు.
తిరుపతి అన్నమయ్య స్కూల్ లో పదో తరగతి చదువుతున్న ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఈ నెల 9వ తేదీ నుంచి కనిపించడం లేదు. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ప్రత్యేక బృందాలతో తిరుపతి పడమర పోలీసులు గాలింపు చేపట్టారు.పిల్లలను తీసుకొచ్చేందుకు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు ఆగ్రా చేరుకున్నాయి.

ఉదయం స్టడీ అవర్ అని చెప్పి స్కూల్కి వెళ్లిన పిల్లలు.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. విద్యార్థులు రైలు ఎక్కినట్టు సీసీటీవీ ఫుటేజ్ కనిపించింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఫుటేజీ బట్టి ఆగ్రాకు వెళ్లినట్టు గుర్తించారు. విద్యార్థుల మిస్సింగ్ తిరుపతి జిల్లాలో కలకలం రేపింది.
నెహ్రూ నగర్లో ఉన్న అన్నమయ్య స్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. పేరంట్స్ ఆందోళన చెందారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసు బృందాలు.. గాలించి ఆచూకీని కనుగోగలిగారు. దీంతో పోలీసులకు పేరంట్స్ థాంక్స్ చెప్పారు.
-
Trains: నరసాపురం, తిరుపతి, చర్లపల్లి ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్..! -
SSC JOBS : నెలకు రూ.1,50,000 వరకు జీతంతో 3003 పోస్టులకు నోటిఫికేషన్ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications