గన్నవరం ఎయిర్ పోర్టు: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ప్లైట్లో 63 మంది...
గన్నవరం ఎయిర్పోర్టులో కాసేపటి క్రితం ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ అవుతుండగా ఎయిరిండియా విమానం అదుపు తప్పింది. రన్వే పక్కన గల స్తంభాన్ని విమానం రెక్క ఢీకొట్టింది. పైలట్ కన్ఫ్యూజన్ కారణంగానే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. విమానం ఉన్న 63 మంది ప్రయాణికులు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.

విమానం దోహా దేశం నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకునే సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. విమానం రెక్క స్తంభాన్ని ఢీకొట్టడంతో అరుపులు, కేకలు వేశారు. ప్రమాదం తప్పడంతో హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనతో పలు విమాన రాకపోకలు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎయిర్పోర్టు అధికారులు వెంటనే మరమ్మతు పనులను చేపట్టారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications