విశాఖ సెంట్రల్ జైల్లో కరోనా కల్లోలం- 27 మందికి ఖైదీలు, 10 మంది సిబ్బందికీ..
విశాఖ కేంద్ర కారాగారంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. కరోనా వైరస్ సోకడంతో ఇప్పటికే పలువురు ఖైదీలు ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో జైల్లో శిక్ష అనుభవిస్తున్న మొద్దు శ్రీను హంతకుడు ఓం ప్రకాశ్ చనిపోయాడు. కరోనా పరీక్ష నిర్వహిస్తే వైరస్ సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు జైల్లో మిగిలిన ఖైదీలతో పాటు సిబ్బందికీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో పలువురు వైరస్ బారిన పడినట్లు నిర్ధారణ అయింది.

విశాఖ కేంద్ర కారాగారంలో ఇప్పటివరకూ 27 మంది ఖైదీలు, 10 మంది సిబ్బంది కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. తాజాగా అధికారులు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఈ విషయం తేలింది. ఇందులో తీవ్రతను బట్టి బాధితులను క్వారంటైన్ సెంటర్లకు పంపుతున్నారు. పలువురికి అక్కడే ఉంచి హోం క్వారంటైన్ సదుపాయాలు కల్పిస్తున్నారు. కరోనా సోకిన ఉద్యోగులకు సెలవులు ఇచ్చి హోం క్వారంటైన్ లో ఉండేలా ఆదేశాలు ఇస్తున్నారు. జైల్లో మిగిలిన వారికి కూడా త్వరలో కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications