జీపీఆర్ఎస్తో పావురం సంచారం: అల్లూరి జిల్లాలో కలకలం
అల్లూరి జిల్లాత విలీన మండలాల్లో జీపీఆర్ఎస్ అమర్చిన పావురం సంచారం కలకలం రేపింది. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద జాలర్ల చేతికి చిక్కడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవయ్యాయి.
విశాఖపట్నం: అల్లూరి జిల్లాత విలీన మండలాల్లో జీపీఆర్ఎస్ అమర్చిన పావురం సంచారం కలకలం రేపింది. ఎటపాక మండలం గొల్లగూడెం వద్ద జాలర్ల చేతికి చిక్కడంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమవయ్యాయి. జీపీఆర్ఎస్ అమర్చిన పావురాన్ని గద్ద పొడుస్తుండగా.. స్థానిక జాలర్లు కాపాడారు.
ఒక కాలికి జీపీఆర్ఎస్ అమర్చి ఉన్నట్లు జాలర్లు గుర్తించారు. ఈ పావురం ఎక్కడ్నుంచి వచ్చింది.? ఎవరు పంపించారనేది చర్చనీయాంశంగా మారింది.
ఇది మావోయిస్టుల పనా? లేక ఉగ్రవాదుల కుట్రనా? ఆకతాయిల చేష్టలా అని వారు అనుమానిస్తున్నారు.

జీపీఆర్ఎస్తో పావురం లభించిన నేపథ్యంలో ఆ పావురాన్ని జాలర్లు పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో జీపీఆర్ఎస్ అమర్చిన పావురం ఎక్కడ్నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
కాగా, పావురాలను గూఢచర్యం కోసం ఎప్పట్నుంచో వాడుతున్న విషయం తెలిసిందే. ఈ పావురం కూడా గూఢచర్యం కోసం ఉపయోగించారా? అనేది తెలియాల్సి ఉంది.
అల్లూరి: జీపీఆర్ఎస్ అమర్చిన పావురం కలకలం pic.twitter.com/wmuzsM4AeN
— oneindiatelugu (@oneindiatelugu) February 19, 2023
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications