వరంగల్ హైవేపై రెండు బస్సుల ఢీ: 24 మందికి తీవ్రగాయాలు..
వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీ కొన్నాయి. ప్రమాదంలో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 12 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

భోగి పండుగ రోజున ప్రమాదం జరిగింది. పండుగపూట ప్రమాదం జరగడంతో బాధిత కుటుంబాలు దుఖంలో మునిగిపోయారు. ప్రమాదంలో రెండు ఆర్టీసీ బస్సుల ముందుభాగం దెబ్బతిన్నాయి. ఆ ఫోటోలను చూస్తే ప్రమాద తీవ్రత ఏంటో తెలుస్తోంది. బస్సుల్లో ముందుభాగంలో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వెనక ఉన్నవారికి కాస్త సేఫ్ అయ్యారు. వారికి స్వల్పంగా దెబ్బలు తగిలాయి. అయితే ఏ డ్రైవర్ తప్పు వల్ల ప్రమాదం జరిగిందో తెలియరాలేదు. బస్సుల ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications