ర్యాగింగ్కు మరో విద్యార్థిని బలి: ఉరివేసుకుని రక్షిత ఆత్మహత్య
వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన మరువకముందే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో ర్యాగింగ్కు మరో విద్యార్థిని బలైంది.
వరంగల్: వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన మరువకముందే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో ర్యాగింగ్కు మరో విద్యార్థిని బలైంది. సీనియర్ల ర్యాగింగ్ కారణంగా నర్సంపేటలోని జయముఖి ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కారణంగా రక్షిత(20) అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
ఓ విద్యార్థి మరో విద్యార్థితో కలిసివున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మనస్తాపానికి గురై వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

బాధితురాలు రక్షిత.. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, దంపతుల కుమార్తె. ఆమె ఇంజినీరింగ్ కాలేజీలో ఈసీ మూడవ సంవత్సరం చదువుతోంది.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications