వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డేవిడ్ మిల్లర్ చేతిలో రాజా కృష్ణమూర్తి ఓటమి

By Santaram
|
Google Oneindia TeluguNews

NRI
చికాగో: భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి ఇల్లినాయిస్‌ రాష్ట్ర కంప్ట్రోలర్‌ పదవికి జరిగిన ప్రాథమిక ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అధ్యక్షుడు ఒబామాకు గతంలో విధాన సలహాదారుగా పనిచేసిన కృష్ణమూర్తి తన ప్రత్యర్థి డేవిడ్‌ మిల్లర్‌ చేతిలో స్వల్ప తేడాతో ఓడిపోయారు.

ఈ ఏడాది నవంబరులో జరగనున్న సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర కంప్ట్రోలర్‌ పదవికి డెమోక్రటిక్‌ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఆయన తీవ్రంగా పోటీపడ్డారు. ఈ నెల 2న జరిగిన ఎన్నికల్లో కృష్ణమూర్తికి 3.83 లక్షల ఓట్లు రాగా, మిల్లర్‌కు 3.92 లక్షల ఓట్లు వచ్చాయి. తాను ఓడిపోతానని అనుకోలేదని, గురువారం విజయోత్సవాలు జరుపుకొంటామనుకొన్నానని కృష్ణమూర్తి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X