వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
డేవిడ్ మిల్లర్ చేతిలో రాజా కృష్ణమూర్తి ఓటమి
ఈ ఏడాది నవంబరులో జరగనున్న సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర కంప్ట్రోలర్ పదవికి డెమోక్రటిక్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఆయన తీవ్రంగా పోటీపడ్డారు. ఈ నెల 2న జరిగిన ఎన్నికల్లో కృష్ణమూర్తికి 3.83 లక్షల ఓట్లు రాగా, మిల్లర్కు 3.92 లక్షల ఓట్లు వచ్చాయి. తాను ఓడిపోతానని అనుకోలేదని, గురువారం విజయోత్సవాలు జరుపుకొంటామనుకొన్నానని కృష్ణమూర్తి చెప్పారు.
Comments
Story first published: Friday, February 5, 2010, 8:21 [IST]