వీలునామపై ఆటా సదస్సు

వీలునామా కోసం అనుసరించాల్సిన ప్రణాళికను కవిత ఆకుల వివరించారు. ఎస్టేట్ ప్లానింగ్కు సంబంధించిన వివిధ అంశాలను ఆమె వివరించారు. సురేష్ జి రెడ్డి వందన సమర్పణతో సదస్సు ముగిసింది. సదస్సుకు సహకరించిన ఆకుల అండ్ అసోసియేట్స్, మసాలా వోక్, మిర్చి స్పైసెస్ అండ్ కేఫ్, క్విక్ చాయిస్ ట్రావెల్స్, స్వదేశీ ప్లాజాలకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సదస్సుకు ముందుగా వచ్చిన మొదటి ఇరవై మందికి వీలునామా, ఎస్టేట్ ప్లానింగ్ సర్వీస్ కూపన్లను అనంత రెడ్డి పజ్జూరు, సతీష్ రెడ్డి, అజయ్ రెడ్డి, రాజ్ ఆకుల, అరవింద్ రెడ్డి ముప్పిడి, సురేష్ రెడ్ిడ, భాను చౌదరి, సుధీర్ గుడా మహేంద్ర గనపురం, వెంకట్ ముస్కు, శశి కనపర్తి, రవి వెనిశెట్టి, చంద్ర బండారు, మహేష్ మేరెడ్డి, రఘువీర్ బండారు, ఎన్ఎంఎస్ రెడ్డి అందించారు.
More From
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications