బహ్రెయిన్లో భారతీయుడి మృతి

మరోవైపు బహ్రెయిన్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నందున జాగ్రత్తగా ఉండాలని అక్కడ నివసిస్తున్న భారతీయులకు ప్రభుత్వం సూచించింది. ముందస్తుగా ఆహార పదార్థాలు, సరుకులను పెద్దమొత్తంలో నిల్వ చేసుకోవాలని, ఇళ్లలో నుంచి బయటికి రాకూడదని సూచించింది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని బహ్రెయిన్లో భారత రాయబారి మోహన్ కుమార్ తెలిపారు. జాగ్రత్తగా ఉండాలని అక్కడి ప్రవాసులకు విదేశాంగ శాఖ కూడా సూచించింది. బహ్రెయిన్లో సుమారు 3 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు.












Click it and Unblock the Notifications