రైతుకు అమెరికా వైయస్సార్ యువసేన సాయం

రైతులను ఆదుకోవడం ద్వారా వైయస్సార్ 62వ జయంతిని సార్థకం చేయాలని అనుకున్నామని, వైయస్సార్ వారసత్వాన్ని కొనసాగించాలని తాము నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. రాజన్న ఆరోగ్యశ్రీ ద్వారా పేదలను ఆదుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. వైయస్సార్ యువసేన అమెరికా కమిటీ ప్రతినిధులు ఎంవి నారాయణ రెడ్డి, వాస్కల్లెపల్లి శ్రీనివాస్ 1.02 లక్షల మొత్తాన్ని నర్సింహా రెడ్డి సోదరుడు శ్రీనివాస రెడ్డికి ఈ నెల 30వ తేదీన అందించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications