రైతుకు అమెరికా వైయస్సార్ యువసేన సాయం

రైతులను ఆదుకోవడం ద్వారా వైయస్సార్ 62వ జయంతిని సార్థకం చేయాలని అనుకున్నామని, వైయస్సార్ వారసత్వాన్ని కొనసాగించాలని తాము నిర్ణయించుకున్నామని ఆయన అన్నారు. రాజన్న ఆరోగ్యశ్రీ ద్వారా పేదలను ఆదుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. వైయస్సార్ యువసేన అమెరికా కమిటీ ప్రతినిధులు ఎంవి నారాయణ రెడ్డి, వాస్కల్లెపల్లి శ్రీనివాస్ 1.02 లక్షల మొత్తాన్ని నర్సింహా రెడ్డి సోదరుడు శ్రీనివాస రెడ్డికి ఈ నెల 30వ తేదీన అందించినట్లు ఆయన తెలిపారు.
More From
-
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications