గోపిని కరుణాకర్ కు పురస్కారం
ప్రముఖ కథా రచయిత, కవి గోపిని కరుణార్ కు ఈ ఏడాది కథా కోకిల పురస్కారం లభించింది. ఈ విషయాన్ని మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ కార్యదర్శి డాక్టర్ వి.ఆర్. రాసాని తెలిపారు. గోపిని కరుణాకర్ రచించిన భారతం బొమ్మలు - మరికొన్ని కథలు అనే కథా సంపుటాన్ని ఈ పురస్కారం కోసం ఎంపిక చేశారు. దేశ పౌరాణిక, జానపద కథారీతులను, ప్రాక్పశ్చిమ కథా లక్షణాలను కరుణాకర్ తన రచనల్లో అద్భుతంగా వ్యక్తీకరించారని సంస్థ అభిప్రాయపడింది. ఆయన రచనలకు రెండు సార్లు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి కూడా ఆయన కథలు అనువాదమయ్యాయి.
More From
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications