కన్నడ రచయితకు సినారె అవార్డు

ఈ నెల 24వ తేదీన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాధ్యమిక విద్యాశాఖ మంత్రి పార్థసారథి, జస్టిస్ టి గోపాలకృష్ణమూర్తి, డాక్టర్ సి నారాయణరెడ్డి, ప్రొఫెసర్ ఎన్ గోపి, డాక్టర్ వాకా వాసుదేవరావులు పాల్గొంటారని తెలియజేశారు.












Click it and Unblock the Notifications