వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుపైమహారథి బాణం

By Staff
|
Google Oneindia TeluguNews

హోంపేజి టాక్‌ ఆఫ్‌ టుడే చంద్రబాబు Thursday, April 15 2004

హైదరాబాద్‌:సినిమా రచయిత త్రిపురనేని మహారధిచంద్రబాబు నాయుడు నాయకత్వంలోనితెలుగుదేశం పార్టీని ఓడించమంటూ ఏకంగాఒక పుస్తకం రాసిపడేశారు. ఎన్టీఆర్‌మరోసారి మరణించారు అనే ఈ పుస్తకంలోఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ లతో ప్రాంతీయ పార్టీ పెట్టించాలనిపందొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి జరిగినతెరవెనుక ప్రయత్నాలను వివరించారు.

నాదెండ్లభాస్కరరావు వెన్నుపోటు పొడవడంతోఎన్టీఆర్‌ తొలిసారి మరణించారని, ఆ తర్వాతనాలుగేళ్ళకు తెలుగుదేశం ఓడిపోయినప్పుడుఅవమానాలు భరించలేక ఎన్టీఆర్‌ రెండోసారిమరణించారని మహారధి రాశారు.తొంభై అయిదులో చంద్రబాబు నాయకత్వంలోకుటుంబసభ్యులంతా కుట్ర పన్ని అధికారంనుంచి దించినప్పుడు ఎన్టీఆర్‌ మూడోసారి మరణించారనిఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే ఎన్టీఆర్‌మరోసారి మరణిస్తారని త్రిపురనేనిమహారధి రాశారు. ఎనభై పేజీల ఈ పుస్తకంధర ముప్పై రూపాయలు.

  • ఏంప్లాను బాబో
  • సైకిల్‌కు అసమ్మతి బ్రేక్‌లు

    హోంపేజి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X