చెర్రీ, ఉపాసన నిశ్చితార్థం తేదీ ఖరారు

నిశ్చితార్థం, పెళ్లి కాకుండానే చెర్రీ, ఉపాసన కలిసి తిరుగుతున్నారు. ఇటీవల పోలో పోటీల్లో కలిసి హడావిడి చేశారు. రామ్ చరణ్ తేజ్, ఉపాసనల నిశ్చితార్థం నిజామాబాద్ జిల్లా దోమకొండలోని గడీలో జరుగుతుందని చెబుతున్నారు. ఆ గడీ ఉపాసన తాతకు సంబంధించింది. సంప్రదాయం ప్రకారం ఆ గడీలోనే నిశ్చితార్థం, వివాహం జరగాలని ఉపాసన కుటుంబ సభ్యులు భావించారని సమాచారం. దానికి చిరంజీవి కుటుంబ సభ్యులు అంగీకరించారని చెబుతున్నారు.
చెర్రీ, ఉపాసనల నిశ్చితార్థానికి దోమకొండలోని కోట ఇప్పటికే సిద్ధమైంది. నిశ్చితార్థం, పెళ్లి కూడా అంగరంగ వైభవంగా జరగాలని ఇరు కుటుంబాల సభ్యులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
More From
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications