ఏపీ రాజధాని: వినుకొండ, పేటల్లో రియల్ బూమ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఊహాగానాల నేపథ్యంలో గుంటూరు, మంగళగిరి, అమరావతి తదితర ప్రాంతాలలో నిన్నటి వరకు భూములకు రెక్కలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, శివరామకృష్ణమన్ కమిటీ నివేదిక నేపథ్యంలో.. చిలకలూరిపేట, మాచర్ల, వినుకొండ తదితర పరిసర ప్రాంతాలలో భూముల ధరలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులు సహా పలువురు ఈ ప్రాంతంలో భూములను కొనేందుకు వరుస కడుతున్నారట. భవిష్యత్తులో ఇక్కడి భూమికి మంచి లాభం ఉంటుందని భావిస్తుండటం వల్లనే భూములను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అయితే తమ ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్స్ను ఇందుకోసం ఉపయోగిస్తున్నారట.

రియాల్టర్స్ కూడా చిలకలూరిపేట, విుకొండ, పరిసర ప్రాంతాల పైన దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతానికి చిలకలూరిపేట-వినుకొండ సెకండ్ ఆప్షన్గా ఉందని భావిస్తున్నారట. చాలామంది ఈ ప్రాంతంలో ఫ్లాట్స్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
మరోవైపు, అమరావతి, నూజివీడు ప్రాంతాలలో రాజధాని ఏరియా ఉండే అవకాశాలు లేవంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిలో భాగం కాకుండా... పర్యాటరరంగంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారట.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications