ఎడ్లబండిపై నుంచి జారిన అయ్యన్నపాత్రుడు
విశాఖపట్నం: జిల్లాలో ఆదివారం జరిగిన జనచైతన్య యాత్రలో మంత్రి అయ్యన్నపాత్రుడు ఎడ్ల బండిపై నుంచి జారి పడబోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన కింద పడిపోకుండా పట్టుకున్నారు. అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తుమ్మపాల పంచాయతీలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనచైతన్య యాత్రలో ఈ ఘటన జరిగింది. యాత్రలో డప్పుల చప్పుడుకు గిత్తల బెదరడంతో ఎడ్లబండి అదుపుతప్పింది. దీంతో ఒక్కసారిగా బండి కిందకు ఒరిగింది. వెంటనే మంత్రి పక్కేనే ఉన్న, నాయకులు, కార్కకర్తలు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో మంత్రికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో అందరూ ఉపిరిపీల్చుకున్నారు. అనంతరం మంత్రి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
More From
-
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే -
తెలంగాణలోనూ వాలంటీర్ల వ్యవస్థ - ప్రభుత్వం కీలక నిర్ణయం...!!












Click it and Unblock the Notifications