అసెంబ్లీలో పరువు పోకముందే సీఎం పళనిసామి రాజీనామా చెయ్యాలి: తంగ తమిళ్ సెల్వన్ !
సీఎం పళనిస్వామి స్వయంగా రాజీనామా చేస్తే పరువు ఉంటుందిఎమ్మెల్యేల బలపరీక్ష అంటే పరువు పోతుంది, తంగ తమిళ్ సెల్వన్మీకు సీఎం పదవి భిక్ష పెట్టిన శశికళ, దినకరన్ ను విమర్శిస్తావా, చూస్తాం
బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి శాసన సభలో బలపరీక్ష నిర్వహించి పరువుపోగుట్టుకోక ముందే ఇప్పుడే మర్యాదగా ఆయనే స్వయంగా సీఎం పదవికి రాజీనామా చేస్తే ఆయనకే గౌరవంగా ఉంటుందని టీటీవీ దినకరన్ గ్రూప్ లోనిఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ అన్నారు.
శనివారం కర్ణాటకలోని కొడుగు సమీపంలోని రిసార్ట్ దగ్గర తంగ తమిళ్ సెల్వన్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిని చేసి ఆ పదవిని భిక్షగా పెట్టిన శశికళ, టీటీవీ దినకరన్ ను నేడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ఎదిరించి మాట్లాడుతున్నారని తంగ తమిళ్ సెల్వన్ మండిపడ్డారు.

సీఎం పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాలు ఒక్కటి అయ్యి నేడు తమిళనాడు ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసి ప్రజల సోమ్మును స్వాహా చేస్తున్నారని తంగ తమిళ్ సెల్వన్ ఆరోపించారు. ఇలాంటి నాయకులను ఆ దేవుడుకూడా క్షమించరని, అందుకే వారికి బుద్ది చెప్పడానికి తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశామని అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ చెప్పారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications