తమిళనాడు స్పీకర్ ను కలిసిన సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం బిజీ, ఏం జరుగుతోంది ?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి గురువారం చెన్నైలో ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ దనపాల్ తో భేటీ అయ్యారు. గురువారం సచివాలయం చేరుకున్న సీఎం ఎడప్పాడి పళనిసామి స్పీకర్ దనపాల్.
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి గురువారం చెన్నైలో ఆ రాష్ట్ర శాసన సభ స్పీకర్ దనపాల్ తో భేటీ అయ్యారు. గురువారం సచివాలయం చేరుకున్న సీఎం ఎడప్పాడి పళనిసామి స్పీకర్ దనపాల్ చాంబర్ కు వెళ్లి ఆయనతో చర్చలు జరుపుతున్నారు.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం దనపాల్ ను కలుస్తారని మొదట ప్రచారం జరిగింది. అయితే పన్నీర్ సెల్వం కొందరు మంత్రులతో భేటీ అయ్యి చర్చలు జరపుతున్న కారణంగా ఆయన స్పీకర్ దనపాల్ దగ్గరకు రాలేదని తెలిసింది.

స్పీకర్ దనపాల్ ను తమిళనాడు ముఖ్యమంత్రిని చేస్తామని, దిండిగల్ శ్రీనివాస్ ను ఉప ముఖ్యమంత్రిని చేస్తామని టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు గురువారం చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి రేసులో ఉన్న దనపాల్ ను ఆ రాష్ట్ర సీఎం ఎడప్పాడి పళనిసామి కలవడంతో అక్కడి రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. సీఎం పళనిసామి వెంట ఇద్దరు మంత్రులు వెళ్లి స్పీకర్ తో చర్చలు జరుపుతున్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications