సీఎం పళనిసామిపై తిరుగుబాటు: నోటీసులకు సమాధానం ఇస్తాం: టీటీవీ గ్రూప్ ఎమ్మెల్యేలు !
అన్నాడీఎంకే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను పదవుల నుంచి తప్పిస్తామని ఛాలెంజ్ చేసిన టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలకు
చెన్నై: అన్నాడీఎంకే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను పదవుల నుంచి తప్పిస్తామని ఛాలెంజ్ చేసిన టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలకు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ జారీ చేసిన నోటీసులకు మంగళవారంతో గడుపు వూర్తి అవుతుంది. ఈ సందర్బంలో దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేలు స్పీకర్ ధనపాల్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వడానికి సిద్దం అయ్యారు.

స్పీకర్ ధనపాల్ కు కాకుండా తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శి భూపతికి తాము వివరణ ఇస్తామని అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు తంగ తమిళ సెల్వన్ చెప్పారు. ఎడప్పాడి పళనిసామి నాయకత్వాన్ని తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నాము ? ప్రభుత్వానికి ఎందుకు మద్దతు ఉపసంహరించుకున్నాము ? అనే విషయంపై అసెంబ్లీ కార్యాదర్శి భూపతికి పూర్తి సమాచారంతో వివరణ ఇస్తామని, ఆ వివరాలు మీడియాకు చెప్పమని తంగ తమిళ సెల్వన్ చెప్పారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications