ఉత్తర్ ప్రదేశ్ లో పడవ ప్రమాదం ముగ్గురి మృతి , ముగ్గురి గల్లంతు
బీహర్ లోచోటుచేసుకొన్న పడవ ప్రమాద ఘటన విషాదం నుండి తేరుకోకముందే , ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.
ఉత్తర్ ప్రదేశ్ :బీహర్ లోచోటుచేసుకొన్న పడవ ప్రమాద ఘటన విషాదం నుండి తేరుకోకముందే , ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.
బీహర్ లో పడవ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 24 మంది మరణించారు. 14 మందిని కాపాడారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అయితే ఇదే తరహలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడ పడవ ప్రమాదం చోటుచేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహ ఓ మహిళ మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లోని హమీపూర్ రీజియన్ ప్రాంతంలోనివిర్మా నదిలో ఈ పడవ మునిగింది.
ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. అయితే ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు.
More From
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications