Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉత్తర్ ప్రదేశ్ లో పడవ ప్రమాదం ముగ్గురి మృతి , ముగ్గురి గల్లంతు

బీహర్ లోచోటుచేసుకొన్న పడవ ప్రమాద ఘటన విషాదం నుండి తేరుకోకముందే , ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.

ఉత్తర్ ప్రదేశ్ :బీహర్ లోచోటుచేసుకొన్న పడవ ప్రమాద ఘటన విషాదం నుండి తేరుకోకముందే , ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.

బీహర్ లో పడవ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 24 మంది మరణించారు. 14 మందిని కాపాడారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అయితే ఇదే తరహలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడ పడవ ప్రమాదం చోటుచేసుకొంది.

uttar pradesh

ఉత్తర్ ప్రదేశ్ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహ ఓ మహిళ మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లోని హమీపూర్ రీజియన్ ప్రాంతంలోనివిర్మా నదిలో ఈ పడవ మునిగింది.

ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. అయితే ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+