బడ్జేట్ లో ఆపరేషన్ గ్రీన్ కు ప్రాధాన్యత: పచ్చ బంగారం మిషన్ కు రూ. వేల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గురువారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2018-19లో వ్యవసాయ రంగానికి, రైతులు, గ్రామీణ ప్రజలు, ఆపరేష్ గ్రీన్ కు పెద్ద పీట వేసింది. ముఖ్యంగా పచ్చ బంగారం అని పిలుచుకునే వెదురు మిషన్ అభివృద్దికి కేంద్ర ఆర్దిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ 2018-19లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు.
పచ్చ బంగారం అని గ్రామీణులు పిలుచుకుని వెదురు మిషన్ అభివృద్దికి కోసం కేంద్ర ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ 2018-19లో రూ. 1,200 కోట్లు కేటాయించారు. పశువులకు ఆహారం సేకరించడానికి, మత్స్యకారుల అవసరాల కోసం రూ. 10, 000 కోట్లు కేటాయించారు.

Recommended Video

ఆపరేషన్ గ్రీన్ పథకానికి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ రూ. 500 కోట్లు కేటాయించారు. వ్యవసాయ మార్కెట్ ల అభివృద్దికి కోసం రూ. 2, 000 కోట్లు కేటాయించారు. 470 ఏపీఎంసీ మార్కెట్లు అనుసంధానం చెయ్యడానికి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా వ్యవసాయ రంగం అభివృద్ది కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతులను ఆకర్షించడానికి ప్రయత్నించింది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications