హాజీపూర్ సైకో కిల్లర్కు ఎలాంటి శిక్ష పడాలి.ఇప్పుడున్న చట్టాలు అందుకు సరిపోతాయా?మీ కామెంట్ చెప్పండి
హాజీపూర్ సైకో కిల్లర్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించింది. అమ్మాయిలపై అత్యాచారం చేసి వారిని దారుణంగా హతమార్చి బావిలో పూడ్చిపెట్టిన ఘటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అభం శుభం తెలియని విద్యార్థినులు శ్రావణి, మనీషా, కల్పన హత్యలపై యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్ అట్టుడుతోంది.

నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన గ్రామస్థులు ఆ నరరూప రాక్షసున్ని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, అతనికి మరణ శిక్ష పడేలా కేసు పెట్టాలని అంటున్నారు. అలాకాని పక్షంలో ప్రజాకోర్టులో ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే అమాయకుల ప్రాణాలు బలితీసుకున్న మానవమృగానికి ఎలాంటి శిక్ష విధించాలని కోరుకుంటున్నారు? అలాంటి శిక్ష విధించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోతాయా? చట్టాల్లో ఉన్న లోపాలు నిందితున్ని ఉరికంబం ఎక్కనిస్తాయా? వీటిపై మీ అభిప్రాయాన్ని, సలహాలు, సూచనల్ని కామెంట్ రూపంలో చెప్పండి.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications