తరతరాలుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రజలు ఇప్పుడు తమ కష్టాలను తీర్చగల, న్యాయం చేయగల ఒక ప్రజా తెలంగాణను కోరుకుంటున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు.