పార్టీ ఇన్: నటి రిచాపనయ్ సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: రోటీన్కు భిన్నంగా నగరంలో ఓ కొత్త సంవత్సర వేడుక జగరబోతోంది. వింత అనుభూతిని కలిగించే ఈ వేడుకకు నానక్రాంగూడలోని రామానాయుడు స్టూడియోస్ వేదిక కానుంది. ‘పార్టీ ఇన్ లాస్వేగాస్ ఎట్ హైదరాబాద్' పేరుతో పీమా, అమ్యూజోలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఈ సందర్భంగా మారియట్ హోటల్లో జరిగిన సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను టాలీవుడ్ నటి రీచా పనయ్ విడుదల చేశారు. ‘మెరుపుల విద్యుత్ దీపాలు, లాస్ వేగాస్ తరహాలో స్పాగతపు సెట్టింగులతో ఈ వినూత్న లాస్వేగాస్ ఇన్ హైదరాబాద్ పార్టీని నిర్వహిస్తున్నాం' అని పింక్ ఇంక్ మీడియా ప్రతినిధి అహ్మద్ తెలిపారు.
రీచా పనయ్
రోటీన్కు భిన్నంగా నగరంలో ఓ కొత్త సంవత్సర వేడుక జగరబోతోంది.
రీచా పనయ్
వింత అనుభూతిని కలిగించే ఈ వేడుకకు నానక్రాంగూడలోని రామానాయుడు స్టూడియోస్ వేదిక కానుంది.
రీచా పనయ్
‘పార్టీ ఇన్ లాస్వేగాస్ ఎట్ హైదరాబాద్' పేరుతో పీమా, అమ్యూజోలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
పార్టీ ఎట్ హైదరాబాద్
ఈ సందర్భంగా మారియట్ హోటల్లో జరిగిన సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను టాలీవుడ్ నటి రీచా పనయ్ విడుదల చేశారు.
పార్టీ ఎట్ హైదరాబాద్
‘మెరుపుల విద్యుత్ దీపాలు, లాస్ వేగాస్ తరహాలో స్పాగతపు సెట్టింగులతో ఈ వినూత్న లాస్వేగాస్ ఇన్ హైదరాబాద్ పార్టీని నిర్వహిస్తున్నాం' అని పింక్ ఇంక్ మీడియా ప్రతినిధి అహ్మద్ తెలిపారు.
రీచా పనయ్
అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన డిజే పృథ్వీ, లిల్, యుకే విజే సిజల్, హైదరాబాదీ డిజే లీనాలు తమ సంగీతంతో ఉర్రూతలూగించనున్నారని ఆయన చెప్పారు.
రీచా పనయ్
‘సన్ బర్న్' ఫేమ్ విజువల్ ఆర్టిస్ట్ ప్రకార్ వంటి ప్రముఖులు షోకో హైలెట్గా నిలువనున్నారని తెలిపారు.
పార్టీ ఎట్ హైదరాబాద్
డిసెంబర్ 31 సాయంత్రం 7గంటలకు నానక్రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమవుతాయని వివరించారు.
రీచా పనయ్
ఈ సమావేశంలో డిజె పృథ్వీతోపాటు యాంపిల్ రీచ్ పిఆర్ ఎండి రఘు, ముక్తి ప్రశాంత్, నేచురల్స్ అరవింద్ కుమార్, లఖోటియా ఇనిస్టిట్యూట్ సిఈఓ అయేషా తదితరులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన డిజే పృథ్వీ, లిల్, యుకే విజే సిజల్, హైదరాబాదీ డిజే లీనాలు తమ సంగీతంతో ఉర్రూతలూగించనున్నారని ఆయన చెప్పారు. ‘సన్ బర్న్' ఫేమ్ విజువల్ ఆర్టిస్ట్ ప్రకార్ వంటి ప్రముఖులు షోకో హైలెట్గా నిలువనున్నారని తెలిపారు.
డిసెంబర్ 31 సాయంత్రం 7గంటలకు నానక్రాంగూడలోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమవుతాయని వివరించారు. ఈ సమావేశంలో డిజె పృథ్వీతోపాటు యాంపిల్ రీచ్ పిఆర్ ఎండి రఘు, ముక్తి ప్రశాంత్, నేచురల్స్ అరవింద్ కుమార్, లఖోటియా ఇనిస్టిట్యూట్ సిఈఓ అయేషా తదితరులు పాల్గొన్నారు.