వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫోర్బ్స్ లిస్ట్లో ఇండియన్ కంపెనీలు
ప్రజాస్వామ్య
పునరుద్దరణపేరుతో
ఈ
మధ్య
జరిగిన
ఎన్నికల్లో
ఏ
పార్టీకి
స్పష్టమైన
మెజార్టీ
రాలేదు.
71
స్థానాలున్న
పార్లమెంటులో
చౌధరి
పార్టీకి
27
స్థానాలు
లభించగా
కరాసే
పార్టీకి
31
స్థానాలు
లభించాయి.
ఫిజీ
రాజ్యాంగం
ప్రకారం
పదిశాతం
పైగా
ఓట్లు
సంపాదించుకున్న
పార్టీలకు
మంత్రివర్గంలో
ప్రాతినిధ్య
కల్పించాల్సివుంటుంది.
ఈ
లెక్కప్రకారం
మంత్రివర్గంలో
మెజార్టీ
పదవులు
తమకే
లభించాలని
మహేంద్ర
చౌధరి
ప్రకటించారు.
దీనిపై
కరాసే
వర్గం
తీవ్రంగా
మండిపడుతూ
రాజ్యాంగ
ధిక్కారానికి
కూడా
సిద్ధమేనుంటున్నది.
ఈ
పరిణామాలు
మరో
రాజకీయ
సంక్షోభానికి
తెరతీసే
అవకాశం
వుందని
అంటున్నారు.
Comments
Story first published: Friday, November 9, 2001, 23:53 [IST]