ప్రవాసుల దీపావళిసంబరాలు
హిందువులుప్రతిఏటా ఘనంగా నిర్వహించుకునే దీపావళిచీకట్లను పారదోలి జీవితంలోకి వెలుగునుఆహ్వానించడానికి సింబల్గా చెప్పవచ్చనిపత్రిక వ్యాఖ్యానించింది. చమురు దీపాలు వెలిగించి,విందువినోదాలతో పరస్పరం బహుమతులుఇచ్చిపుచ్చుకోవడం, సంపదలకుఅధిదేవతయిన లక్ష్మీదేవీనిపూజించడం ఈ పండుగ సందర్భంగా హిందూవులుఆచరిస్తారని కూడా పత్రిక పేర్కొంది.
దీపావళికి సంబంధించి మొత్తం పది ముఖ్యాంశాలనుది ఆబ్జర్వార్ వివరించింది. దీపాలను వరుసనేపేరుస్తారని, హిందూవ్యాపారులకు దీపావళితోనేకొత్త ఆర్థిక సంవత్సరంప్రారంభమవుతుందని, కొత్త వ్యాపారాలప్రారంభానికి ఈ పండగను అనువైనదిగాభావిస్తారని ఆబ్జర్వర్ పేర్కొంది. ధంతేరాస్,భాయ్దూజ్ వంటి ఉత్సావాలను గురించి కూడా వివరించింది.












Click it and Unblock the Notifications
