తెరకు చిరు దూరమే

రాజకీయాల్లో ఆయన వెలుగు వెలగకపోయినా తనకంటూ ఒక ప్రాధాన్యం లభిస్తుండడం పట్ల ఫరవాలేదని అనుకుంటున్నారట. పైగా, ఇప్పుడు బావ మరిదిని రాజ్యసభకు పంపాలని బాధ్యత కూడా ఆయనపై పడింది. ఇందుకు ఆయన కాంగ్రెసు నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆయన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. వారు రాయలసీమకు చెందిన సి. రామచంద్రయ్యను ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
రామచంద్రయ్యను నిలబెడితే రాయలసీమకు ప్రాతినిధ్యం కల్పించినట్లు కావడమే కాకుండా ఆయన వల్ల పెద్గగా ఇబ్బందులు ఉండవనేది కాంగ్రెసు నాయకులు ఆలోచనగా చెబుతున్నారు. అల్లు అరవింద్ ను రాజ్యసభకు పంపితే తర్వాత మంత్రి పదవి కూడా అడిగే అవకాశం ఉందని, ఆయన డిమాండ్లు చాంతాడులా సాగుతూనే ఉంటాయని కాంగ్రెసు నాయకులు భయపడుతున్నారని సమాచారం.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications