తెరకు చిరు దూరమే

రాజకీయాల్లో ఆయన వెలుగు వెలగకపోయినా తనకంటూ ఒక ప్రాధాన్యం లభిస్తుండడం పట్ల ఫరవాలేదని అనుకుంటున్నారట. పైగా, ఇప్పుడు బావ మరిదిని రాజ్యసభకు పంపాలని బాధ్యత కూడా ఆయనపై పడింది. ఇందుకు ఆయన కాంగ్రెసు నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఆయన ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రోశయ్య, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. వారు రాయలసీమకు చెందిన సి. రామచంద్రయ్యను ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది.
రామచంద్రయ్యను నిలబెడితే రాయలసీమకు ప్రాతినిధ్యం కల్పించినట్లు కావడమే కాకుండా ఆయన వల్ల పెద్గగా ఇబ్బందులు ఉండవనేది కాంగ్రెసు నాయకులు ఆలోచనగా చెబుతున్నారు. అల్లు అరవింద్ ను రాజ్యసభకు పంపితే తర్వాత మంత్రి పదవి కూడా అడిగే అవకాశం ఉందని, ఆయన డిమాండ్లు చాంతాడులా సాగుతూనే ఉంటాయని కాంగ్రెసు నాయకులు భయపడుతున్నారని సమాచారం.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications