చిరంజీవి మెగా ఫెయిల్యూర్

నల్లగొండ జిల్లాలోని ఫ్లోరిసిస్ పీడిత ప్రజలను కూడా పలకరించి, వారికి భవిష్యత్తుపై ఆశలు కల్పించారు. ఫ్లోరోసిస్ తాకిడికి గురై అక్కడి ప్రజలు కాళ్లొంకర, పళ్లొంకర... వారి దీనస్థితికి చిరంజీవి కరిగిపోయారు. కానీ వారి బతుకులు తెల్లారలేదు. పార్టీ జెండా మోసినవారు, పార్టీ పతాకలను తయారు చేసినవారు ఒక్కరేమిటి అందరినీ చిరంజీవి నిరాశపరిచారనే చెప్పాలి. తొలిసారి ఎన్నికల్లో గెలవనంత మాత్రాన ప్రజారాజ్యం పార్టీకి భవిష్యత్తు లేదని ఆయన అనుకున్నారనే చెప్పాల్సి ఉంటుంది. ఓడిపోయిన కసిలో చాలెంజ్గా తీసుకుని పార్టీని తీర్చిదిద్దడంలో చిరంజీవి విఫలమయ్యారనే చెప్పాలి. ఓటమి విజయానికి మెట్టు అనే సూక్తిని పూర్తిగా విస్మరించారాయన.
ఇకపోతే, కాంగ్రెసు పార్టీలో ప్రజారాజ్యం విలీనం గ్రాండ్గా జరగాలని చిరంజీవి ఆశ పడ్డారు. కానీ, అదేమీ లేకుండానే విలీన ప్రక్రియ ముగిసిపోతోంది. రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో విలీన ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన అనుకున్నారు. అది కూడా జరగడం లేదు. ఆయనే స్వయంగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో ఈ నెల 20వ తేదీన కాంగ్రెసు తీర్థం పుచ్చుకోబోతున్నారు. సోనియా గాంధీ అనారోగ్యంతో అమెరికాలో ఉండడంతో ఆమె లేకుండానే విలీన ప్రక్రియ పూర్తవవుతోంది. నిజంగానే, రాజకీయాల్లో చిరంజీవి నెంబర్ వన్ కాలేకపోయారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications