ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: శ్రీశైలం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
గతంలో ఆత్మకూరు నియోజకవర్గం 2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా శ్రీశైలం నియోజకవర్గం ఏర్పా టు అయింది. ఏరాసు - బుడ్డా కుటుంబాలే ఈ ప్రాంతంలో తొలి నుండి రాజకీయంగా ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీవైలం కావటం తో ఇక్కడ ఆధ్యాత్మికతతో పాటుగా..వర్గా రాజకీయాలు ఎక్కువే. ఇక, ఇక్కడి నుండి టిడిపి - కాంగ్రెస్ మధ్య హోరా హోరీగా ప్రతీసారి పోరు నెలకొనేది. 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి శ్రీశైలం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆత్మకూరు నియోజకవర్గం లోని ఆత్మకూరు, వెలుగోడు, శ్రీశైలం మండలా లతో పాటుగా నంద్యాల నియోకవర్గం నుండి మహానంది మండలం శ్రీశైలం నియోజకవర్గం లో చేరింది.
1978
నుండి
రాజకీయ
పోరు..
తొలుత
మిడ్తూరు
నియోజకవర్గం
గా
ఉన్న
సమయంలో
ఏరాసు
అయ్యప్పరెడ్డి
ఇక్కడి
నుండి
గెలుపొందారు.
ఆయన
అంజయ్య
క్యాబినెట్
లో
మంత్రిగా
పని
చేసారు.
ఆయన
కుమారుడు
ఏరాసు
ప్రతాపరెడ్డి
సైతం
ఇక్కడి
నుండి
ఎమ్మె
ల్యే
గా
గెలిచి
మంత్రి
పదవి
నిర్వహించారు.
ఇక్కడి
ప్రముఖ
నేత
బుడ్డా
వెంగళరెడ్డి
టిడిపి
నుండి
రెండు
సార్లు,
కాంగ్రె
స్
నుండి
ఒకసారి
గెలుపొందారు.
ఏరాసు
ప్రతాపరెడ్డి
రెండు
సార్లు
ఎమ్మెల్యేగా
గెలిచారు.
బుడ్డా
వెంగళ
రెడ్డిని
1999
కు
ముందు
నక్సలైట్లు
హతమార్చారు.
2009
ఎన్నికల్లో
ఇక్కడి
నుండి
పోటీ
చేసిన
ప్రజారాజ్యం
అభ్యర్ధి
బుడ్డా
శేషారెడ్డి
కి
16455
ఓట్లు
లభించాయి.
2014
ఎన్నికల
నాటికి
ఈ
నియోజకవర్గంలో
సమీకరణాలు
అన్నీ
మారిపోయాయి.
2014
ఎన్నికల్లో
వైసిపి
గెలుపు..
2014
ఎన్నికల్లో
శ్రీశైలం
నియోజకవర్గంలో
మొత్తం
ఓటర్ల
సంఖ్య
189963
ఉండగా,
అందులో
147668
ఓట్లు
పోలయ్యా
యి.
అప్పటి
వరకు
టిడిపిలో
ఉన్న
బుడ్డా
రాజశేఖర
రెడ్డి
వైసిపి
లో
చేరి
వైసిపి
నుండి
పోటీ
చేసారు.
ఆయనకు
2014
ఎన్నికల్లో
74249
ఓట్లు
రాగా,
టిడిపి
అభ్యర్ధి
శిల్పా
చక్రపాణిరెడ్డికి
69388
ఓట్లు
పోలయ్యాయి.
వైసిపి
అభ్యర్ధి
రాజశేఖర
రెడ్డి
4861
ఓట్ల
మెజార్టీతో
గెలుపొందారు.
ఈ
ఎన్నిక
తరువాత
కర్నూలు
జిల్లాలో
రాజకీయ
సమీకరణాలు
వేగంగా
మారి
పోయాయి.
2014
ఎన్నికల్లో
వైసిపి
అభ్యర్ధిగా
గెలిచిన
బుడ్డా
రాజశేఖర
రెడ్డి
ఆ
తరువాత
టిడిపి
లో
చేరారు.
అదే
విధంగా
2014
ఎన్నికల్లో
టిడిపి
నుండి
పోటీ
చేసిన
శిల్పా
చక్రపాణిరెడ్డి
ప్రస్తుతం
వైసిపిలో
ఉన్నారు.