జగన్ వల్లనే సాయి ప్రతాప్కు ఉద్వాసన

కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా ఉన్న సాయి ప్రతాప్ కడప జిల్లాలో తలపెట్టిన బ్రాహ్మణి స్టీల్స్ పురోగతికి చేసిందేమీ లేదు. పైగా, కడప, పులివెందుల ఉప ఎన్నికల సమయంలో ఆయన అంటీముట్టనట్లు వ్యవహరించారు. కేంద్ర మంత్రిగా వైయస్ జగన్పై పోరాటం చేయడానికి వెనకాడారు. విధేయత జగన్ వైపు ఉందని గ్రహించిన పార్టీ అధిష్టానం ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications