అంబటికి వైయస్ జగన్ షాక్

కాగా, అంబటి రాంబాబును పార్టీ అధికార ప్రతినిధిగా మాత్రం వేశారు. గట్టు రామచందర్ రావు విషయంలోనూ ఇదే జరిగింది. మొదటి నుంచీ గట్టు రామచందర్ రావు కూడా జగన్ వెంట ఉన్నారు. ఆయనను కూడా ఈ గవర్నింగ్ కౌన్సిల్లోకి తీసుకోలేదు. చేసుకున్నవారికి చేసుకున్నంత అనుకుంటే సరిపోతుందా, లేదంటే జగన్ ఆలోచనలో మరేమైనా ఉందా అనేది తెలియదు. వారిద్దరిని మరో రకంగా ఆయన వాడుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications