అంబటికి వైయస్ జగన్ షాక్

కాగా, అంబటి రాంబాబును పార్టీ అధికార ప్రతినిధిగా మాత్రం వేశారు. గట్టు రామచందర్ రావు విషయంలోనూ ఇదే జరిగింది. మొదటి నుంచీ గట్టు రామచందర్ రావు కూడా జగన్ వెంట ఉన్నారు. ఆయనను కూడా ఈ గవర్నింగ్ కౌన్సిల్లోకి తీసుకోలేదు. చేసుకున్నవారికి చేసుకున్నంత అనుకుంటే సరిపోతుందా, లేదంటే జగన్ ఆలోచనలో మరేమైనా ఉందా అనేది తెలియదు. వారిద్దరిని మరో రకంగా ఆయన వాడుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
More From
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !!











Click it and Unblock the Notifications