అంబటికి వైయస్ జగన్ షాక్

కాగా, అంబటి రాంబాబును పార్టీ అధికార ప్రతినిధిగా మాత్రం వేశారు. గట్టు రామచందర్ రావు విషయంలోనూ ఇదే జరిగింది. మొదటి నుంచీ గట్టు రామచందర్ రావు కూడా జగన్ వెంట ఉన్నారు. ఆయనను కూడా ఈ గవర్నింగ్ కౌన్సిల్లోకి తీసుకోలేదు. చేసుకున్నవారికి చేసుకున్నంత అనుకుంటే సరిపోతుందా, లేదంటే జగన్ ఆలోచనలో మరేమైనా ఉందా అనేది తెలియదు. వారిద్దరిని మరో రకంగా ఆయన వాడుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications