వైయస్ జగన్ ఎమ్మెల్యేవి అన్నీ బీరాలేనా?

తాము రైతుల కోసం విప్ను ధిక్కరించామని ఒక్క వాక్యం రాసేస్తే పని అయిపోతుందని, ఆ మాత్రానికే కాపు రామచంద్రా రెడ్డి ఇంత చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అలా రాసిస్తే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టే చెమటలు పట్టేట్లు తిరుగుతున్నారని ఆడిపోసుకుంటున్నారు. లోకసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కథ కూడా అలాగే సాగుతోందనే మాట వినిపిస్తోంది. దీన్ని బట్టి తాము ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు చెబుతున్న మాటలు పైకి మాత్రమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
More From
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications