వైయస్ జగన్ ఎమ్మెల్యేవి అన్నీ బీరాలేనా?

తాము రైతుల కోసం విప్ను ధిక్కరించామని ఒక్క వాక్యం రాసేస్తే పని అయిపోతుందని, ఆ మాత్రానికే కాపు రామచంద్రా రెడ్డి ఇంత చేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అలా రాసిస్తే అనర్హత వేటు పడే అవకాశం ఉంది. దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టే చెమటలు పట్టేట్లు తిరుగుతున్నారని ఆడిపోసుకుంటున్నారు. లోకసభ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి కథ కూడా అలాగే సాగుతోందనే మాట వినిపిస్తోంది. దీన్ని బట్టి తాము ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు చెబుతున్న మాటలు పైకి మాత్రమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
More From
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications