నన్ను,దత్తాత్రేయను కుడుతుంది: కేసీఆర్ చమత్కారం
హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ స్ఫూర్తిని అందరం ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆకాంక్షించారు. హైదరాబాద్, రంగారెడ్డి పరిధిలోని ఎన్బీటీనగర్, మల్కాజ్గిరిలో సీఎం కేసీఆర్ శుక్రవారం పేదలకు క్రమబద్ధీకరణ ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన స్వచ్ఛ హైదరాబాద్ గురించి మాట్లాడారు. దోమ ఎవరినైనా కుడుతుందని, అది సోషలిస్టు అని చమత్కరించారు. అది నన్ను కూడా కుడుతుందన్నారు.

కలెక్టర్ను, చివరకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను కూడా వదలదని చమత్కరించారు. కాబట్టి, పేదల నుంచి ప్రభుత్వం దాకా అందరం కలిసి హైదరాబాద్లో దోమల నిర్మూలనను చేపట్టాల్సి ఉన్నదని వివరించారు.
ప్రజల దీవెనలు ఉంటే హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. అమెరికాలో, లండన్లో ఉన్నోడు బంగారమేం తినడం లేదని, మనం లాగే అన్నం తింటున్నారని, వాడు అదే అన్నం తింటాడని, మనం అదే తింటున్నామని, కాకపోతే వాడు ముందుగానే వాళ్లు మేల్కొన్నారన్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!












Click it and Unblock the Notifications