కొందరు ముస్లీం నేతలపై విహెచ్పి నేత సంచలనవ్యాఖ్య
ఢిల్లీ: రాజకీయ పార్టీలలోని పలువురు ముస్లీం నేతలను ఉద్దేశించి విశ్వహిందూ పరిషత్ నాయకుడు సురేంద్ర కుమార్ జైన్ శనివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశాన్ని బెదిరించేందుకు వారు ఉగ్రవాదులకు మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వారికి భారత దేశంలో ఉండే హక్కు లేదన్నారు. జిహాదీ ఆలోచన తీరు ఉన్న రాజకీయ నేతలు, చర్చిలు... మతం పేరుతో దేశానికి చెడ్డపేరు వస్తోందన్నారు. కొన్నిసార్లు అబు అజ్మీ, మరికొన్నిసార్లు అజాం ఖాన్ మతం పేరుతో ఉగ్రవాదులకు మార్దదర్శకులుగా వ్యవహరిస్తున్నారన్నారు.

హిందూమతాన్ని వ్యతిరేకించే క్రమంలో వీరు రాజ్యాంగాన్ని, దేశాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ముస్లీం వ్యక్తి కావడం వల్లే మరణ శిక్షను ఎదుర్కొంటున్నారన్న వ్యాఖ్యలపై ఆయన పైవిధంగా స్పందించారు.
బజరంగ్ దళ్ జాతీయ సదస్సు కార్యక్రమంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు. కాగా, అంతకుముందు బిజెపి ఎంపి సాక్షి మహారాజ్ మాట్లాడుతూ... యాకుబ్ మెమన్ ఉరిశిక్షను ఆమోదించని వారు పాకిస్తాన్ వెళ్లిపోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications