ప్రధాన సేవకుడు చిరుయే: అరవింద్

రాష్ట్రంలో తమకు తెలుగుదేశంతోనే ప్రధాన పోటీ నడిచిందని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హడావిడి ఎక్కువగా కనిపించినా, తెలుగుదేశం పార్టీయే అసలైన పోటీనిచ్చిందని పేర్కొన్నారు. పాలకొల్లులోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థే చిరంజీవికి పోటీ ఇచ్చారని అన్నారు. తిరుపతిలో చిరంజీవిని అడ్డుకోనేందుకు కాంగ్రెస్, తెదేపా కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు.
వైఎస్ పదవీ విరమణకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ప్రజారాజ్యం నేత పి.ఉపేంద్ర వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అభ్యంతరకర, ఆశ్చర్యకర పథకాలను ప్రచారంలో పెట్టినా ఫలితం రాలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ముఠాసంస్కృతి కొనసాగకుండా ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేసిందని ప్రజారాజ్యం మరో నేత టి.దేవేందర్ గౌడ్ అన్నారు. ప్రరాపాపై విషప్రచారం జరిగినా, చాలామంది అభ్యర్థులు డబ్బుల్లేక ఇబ్బందిపడినా అద్భుత విజయం సాధించబోతున్నామని జోస్యం చెప్పారు.
-
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి












Click it and Unblock the Notifications