ప్రధాన సేవకుడు చిరుయే: అరవింద్

రాష్ట్రంలో తమకు తెలుగుదేశంతోనే ప్రధాన పోటీ నడిచిందని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ హడావిడి ఎక్కువగా కనిపించినా, తెలుగుదేశం పార్టీయే అసలైన పోటీనిచ్చిందని పేర్కొన్నారు. పాలకొల్లులోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థే చిరంజీవికి పోటీ ఇచ్చారని అన్నారు. తిరుపతిలో చిరంజీవిని అడ్డుకోనేందుకు కాంగ్రెస్, తెదేపా కుమ్మక్కయ్యాయని ఆయన ఆరోపించారు.
వైఎస్ పదవీ విరమణకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని ప్రజారాజ్యం నేత పి.ఉపేంద్ర వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అభ్యంతరకర, ఆశ్చర్యకర పథకాలను ప్రచారంలో పెట్టినా ఫలితం రాలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ముఠాసంస్కృతి కొనసాగకుండా ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేసిందని ప్రజారాజ్యం మరో నేత టి.దేవేందర్ గౌడ్ అన్నారు. ప్రరాపాపై విషప్రచారం జరిగినా, చాలామంది అభ్యర్థులు డబ్బుల్లేక ఇబ్బందిపడినా అద్భుత విజయం సాధించబోతున్నామని జోస్యం చెప్పారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి!












Click it and Unblock the Notifications