ఉద్యోగులందరికీ ఇళ్ళ స్ధలాలు

ఉద్యోగుల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందంటూ..ఇప్పటికే 22% మధ్యంతర భృతిని ఇచ్చామని, ఆరో వేతన సంఘం సిఫారసులు కూడా అమలు చేస్తామని వెల్లడించారు. నగరంలో తమకు 30 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని సచివాలయ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఛైర్మన్ ఎం.హనుమంతరెడ్డి చేసిన అభ్యర్థనను ప్రభుత్వం పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. అంతకుముందు ఆర్థికశాఖ మంత్రి రోశయ్య మాట్లాడుతూ..సచివాలయానికి కాగితం వెళితే సమాధానం ఉండదనే ఆరోపణలు రాకుండా, తాత్సారాన్ని వీడిపని చేయాలని ఉద్యోగులకు సూచించారు. సచివాలయ ఉద్యోగుల ఒకరోజు మూల వేతనాన్ని సీఎం సహాయనిధికి ఇస్తున్నట్లు సచివాలయ ఉద్యోగుల సమన్వయ కమిటీ ఛైర్మన్ హన్మంతరెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంతరెడ్డి కూడా పాల్గొన్నారు. అంతకుముందు సచివాలయంలోని 16 ఉద్యోగ సంఘాల తరఫున ఆయా సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందించారు.
-
రోడ్డున పడుతున్న గిగ్ వర్కర్లు, ప్రత్యామ్నాయంగా..!! -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications