మూడో రోజుకు చేరిన చంద్రబాబు నాయుడు నిరవధిక దీక్ష

మూడోరోజు చంద్రబాబుతో పాటు వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు దీక్షలో కూర్చోనున్నారు. మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో దీక్షలు ప్రారంభమయ్యాయి. బాబును పరామర్శించడానికి తెలంగాణలోని పలు జిల్లాలనుండి వేలమంది కార్యకర్తలు తరలి వస్తున్నారు. వరంగల్ నుండి రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి ఆధ్వర్యంలో సుమారు 1500 మంది కార్యకర్తలు రానున్నారు.
కాగా శనివారం మాజీ ప్రధానమంత్రి దేవేగొడ, కమ్యూనిస్టు నాయకుడు ప్రకాశ్ కరత్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ యాదవ్ తదితరులు చంద్రబాబును కలిసి తమ సంఘీభావాన్ని తెలిపారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి, బావమరిది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం సతీమణి భువనేశ్వరి దీక్షా శిబిరానికి చేరుకున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications