నివేదిక నేపథ్యంలో మీడియా సంయమనంతో ఉండాలి: డిజిపి

ప్రభుత్వ విధానాన్ని అమలు చేయడమే మా బాధ్యత అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 17 కంపెనీల బలగాలను మోహరించామని, మరో 33 కంపెనీలు రానున్నాయన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో మీడియా సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. అలాగే ప్రజలు కూడ ఆవేశాలకు లోను కావొద్దని కోరారు. ఆంధ్రా-ఒరిస్సా, ఆంధ్రా-ఛత్తీసుఘడ్ రాష్ట్రాల సరిహద్దులలో మావోల ప్రాబల్యం ఎక్కువగా ఉందని చెప్పారు. విశాఖపట్నం, ఖమ్మం జిల్లాల్లోని గిరిజనులు మావోయిస్టులకు సహకారం అందిస్తున్నారన్నారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications