వైయస్ జగన్ ను దుయ్యబట్టిన నారా లోకేష్ స్టూడియోఎన్ చానెల్

వైయస్ జగన్ కు సొంత ఎజెండా లేదని, రాజకీయానుభవం లేదని, అందువల్లనే ఓ ప్రణాళిక లేకుండా జగన్ వ్యవహారాలు నడుపుతున్నారని ఆ ప్రతినిధులు వ్యాఖ్యానించారు. ఓ కార్యకర్తకు ఉన్న అనుభవం కూడా జగన్కు లేదని విమర్శించారు. కాంగ్రెసు పార్టీని జగన్ వీడడాన్ని తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లుగా అభివర్ణించారు. డబ్బు సంపాదించిన జగన్ దాంతో దేనినైనా కొనగలమని భావిస్తున్నారని అన్నారు. ఓదార్పు యాత్రను అడ్డం పెట్టుకుని సానుభూతి పొందాలని జగన్ చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఓదార్పు యాత్ర బలప్రదర్శనలాగా సాగుతోందని విమర్సించారు. స్టూడియోఎన్ వ్యాఖ్యలతో కాంగ్రెసు పార్టీకి ఓదార్పు లభించేట్లే ఉంది.
More From
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications