వీరప్ప మొయిలీపై కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్యేల ఫైర్

తమ పార్టీ పార్లమెంటు సభ్యుల మాదిరిగానే తాము కూడా రేపటి నుంచి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెసు తెలంగాణ శానససభ్యుడు రాజయ్య మీడియా ప్రతినిధులు చెప్పారు. లోకసభలో తమ పార్టీ తెలంగాణ ప్రాంత లోకసభ సభ్యులు వ్యవహరించిన తీరును ఆయన అభినందించారు. తెలంగాణపై లోకసభ సభ్యులు పూర్తి చిత్తశుద్ధితో వ్యవహరించారని ఆయన చెప్పారు. తాము కూడా రేపటి నుంచి శాసనసభలో ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు. సమావేశానికి రాని శాసనసభ్యులతో కూడా సమావేశానికి హాజరైన తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు మాట్లాడారు. శానససభ సమావేశమైనప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు.
More From
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications