మలేషియాలో ఆంధ్ర సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి

లింగారావు మూడేళ్ల క్రితం మలేషియా వెళ్లాడు. చెన్నైలోని ఓ కంపెనీ తరఫున అతను వెళ్లినట్లు సమాచారం. అతనికి మూడు నెలల క్రితం వివాహమైంది. ఈ నెల 3వ తేదీన అతను స్వస్థలానికి వచ్చి, భార్యను ఇక్కడే వదిలేసి వెళ్లాడు. కుటుంబ కలహాల వల్లనే అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని కూడా అంటున్నారు. అతని మృతదేహాన్ని దేశానికి తెప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications